ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై అడ్వైజరీ బోర్డు విచారణ

గోషామహల్ రాజాసింగ్ పీడీ యాక్ట్ కేసుపై పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో ముగ్గరు రిటైర్డ్ న్యాయమూర్తులు విచారణను ప్రారంభించారు.

 Advisory Board Inquiry On Mla Rajasingh Pd Act-TeluguStop.com

పీడీ యాక్ట్ బోర్డు ఛైర్మన్ జస్టిస్ భాస్కర్ నేతృత్వంలో విచారణ ప్రక్రియ జరుగుతోంది.కాగా ఈ విచారణకు రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube