గోషామహల్ రాజాసింగ్ పీడీ యాక్ట్ కేసుపై పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో ముగ్గరు రిటైర్డ్ న్యాయమూర్తులు విచారణను ప్రారంభించారు.
పీడీ యాక్ట్ బోర్డు ఛైర్మన్ జస్టిస్ భాస్కర్ నేతృత్వంలో విచారణ ప్రక్రియ జరుగుతోంది.కాగా ఈ విచారణకు రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.