ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కలకలం మళ్లీ చెలరేగింది.తాజాగా భీంపూర్ మండలం తాంసిలో రెండు పులులు కనిపించాయని సమాచారం.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ పులుల దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు.మళ్లీ పులుల సంచరిస్తుండటంతో స్థానిక గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అటవీ శాఖ అధికారులు స్పందించి పులుల బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు