తెలుగు నటి పవిత్ర లోకేష్,నరేష్ ల మధ్య ఏదో ఉంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది నటి పవిత్ర లోకేష్.
నరేష్ భార్యకి నిజంగా భర్త కావాలి అనుకుంటే ఇక్కడ హైదరాబాదులో ఉండి అడిగితే న్యాయం జరుగుతుంది కానీ బెంగళూరుకు వెళ్లి మీడియా ముందు రచ్చ రచ్చ చేయడం చూస్తుంటే కావాలనే తన మనం బ్యాడ్ చేయడానికి చూస్తోంది అంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది పవిత్ర లోకేష్.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.
నేను తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త ఏమీ కాదు..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నటిస్తున్నాను.కన్నడ నుంచి వచ్చినప్పటికీ తెలుగు సినీపేక్షకులకు బాగా దగ్గర అయ్యాను.
ప్రస్తుతం నాకున్న ప్రాబ్లం ని మీతో చెప్పాలని మీ ముందుకు వచ్చాను అని చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.నరేష్ గారు ఎవరు ఆయనతో నాకు ఉన్నది ఏంటో మీ అందరికీ తెలుసు.
ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని అంతకంటే లేదు.నరేష్ గారి భార్య రమ్య అనే ఆమె వచ్చి నాపైన మీడియా ముందు ఆరోపణలు చేస్తోంది.
నేను నరేష్ గారితో రిలేషన్ లో ఉన్నానని.అంతేకాకుండా పెళ్లి చేసుకున్నాను అంటూ కర్ణాటక మీడియా ముందు నన్ను దోచుక నిలబెట్టింది నన్ను చాలా బాధ పెట్టింది.ఇదే విషయంపై మాట్లాడడానికి నరేష్ గారూ కూడా కర్ణాటక వెళ్లారు.నేను కూడా మాట్లాడను.అయితే ఆమెకు భర్త కావాలి అనిపిస్తే ఫ్యామిలీలోని సెట్ చేసుకోవాలి కానీ ఇలా మీడియా ముందు లేనిపోని ఆరోపణలు సృష్టించడం ఏం బాగోలేదు ఈ విషయంలో నరేష్ గారికి నాకు మీరందరూ సపోర్ట్ చేయాలి అని కోరింది పవిత్ర లోకేష్.