బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా గురించి మనందరికీ తెలిసిందే.ఈషా గుప్తాకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మొదట మోడలింగ్ ద్వారా కెరిర్ ను ఆరంభించిన ఈషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో గెలిచింది.దీంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
ఈ నేపథ్యంలోనే మొదట జన్నత్ అనే సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈషా గుప్తా.కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుదీర్ఘకాలం పాటు ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది ఈషా గుప్తా.
అంతేకాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి మెప్పించింది.రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామలో ఏక్ బార్ అనే పాటతో ఈషా గుప్తా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అలా ఇండస్ట్రీలో కొద్దికాలం పాటు వరుసగా అవకాశాలతో దూసుకుపోయింది ముద్దుగుమ్మ.ఈ మధ్యకాలంలో ఈమె నుంచి ఎటువంటి సినిమాలు రాలేదు.
అంతేకాకుండా ఈమె వెండితెరపై కనిపించి కూడా చాలా రోజులవుతోంది.సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈషా గుప్తా.
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.తరచూ వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఇషా గుప్తా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఆమె టాప్ మొత్తం విప్పేసి అర్ధ నగ్నంగా కనిపించడం మాత్రమే కాకుండా తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.
ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు పూర్తి కనివిందు చేస్తున్నాయి.ఇందుకు సంబంధించిన ఫోటోలు పెట్టడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేసి అలా పెట్టారు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.