పోలీసులపై చర్యలు తీసుకోవాలి..: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితభూముల్లో మట్టి తవ్వకాలు, దాడులను లేఖలో వివరించారు.

 Action Should Be Taken Against The Police: Chandrababu-TeluguStop.com

దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.వైసీపీ ఎమ్మెల్యే, వారి అనుచరులే మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube