డక్ వర్త్ లూయిస్ ప్రకారం కోల్ కతా నైట్ రైడర్స్ పై మ్యాచ్ గెలిచిన పంజాబ్..!!

ఐపీఎల్ టోర్నీలో రెండో రోజు పంజాబ్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్( Punjab) విజయం సాధించింది.మొదట టాస్ గెలిచి కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది.

 According To Duckworth Lewis Punjab Won The Match Against Kolkata Knight Riders-TeluguStop.com

దీంతో మొదటి బ్యాటింగ్ దిగిన పంజాబ్ 20 ఓవర్ లలో ఐదు వికెట్లు నష్టానికి 191 పరుగులు చేయడం జరిగింది.పంజాబ్ టీంలో భానుక రాజపక్స అర్థ సెంచరీతో పాటు ధావన్ 40, సామ్ కరన్ 26*, సిమ్రాన్ సింగ్ 23, జితేష్ 21 పరుగులు చేయడం జరిగింది.

191 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ దిగిన కోల్ కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders ) 16 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయడం జరిగింది.16 ఓవర్లు కాగానే జోరు వాన కురిసింది.దీంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపేశారు.కోల్ కతా నైట్ రైడర్స్ 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉండగా.అయినా గాని వర్షం తగ్గకపోవటంతో…డక్ వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ గెలిచినట్లు ఎంపైర్లు ప్రకటించారు.మ్యాచ్ తిరిగి నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube