అతనికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది రా అని కొందరు చెప్తుంటారు.ఇంకా ఈ వీడియో చూస్తే అది అనిపిస్తుంది.
ఎందుకు అంటారా? ఓ యువకుడు రోడ్డు పక్కన అపి తాపీగా సెల్ చూసుకుంటున్నాడు.ఇంకా అలాంటి సమయంలో ఉన్నట్టుండి ఓ వాహనం అదుపు తప్పి అతనిపైకి వచ్చింది ఇంతలోనే ఓ వాహనం వచ్చి అతని మృత్యువును ఆపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కేరళకు చెందిన ఓ యువకుడు తృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.మాలాపురానికి చెందిన మహ్మద్ షేక్ అనే వ్యక్తి రోడ్డు పక్కన బైక్ అపి కూర్చున్నాడు.ఇంకా ఆ సమయంలోనే వెనుక నుండి వస్తున్న జేసీబీ అద్బుపు తప్పి అతని వైపు దూసుకెళ్లింది.
ఇంతలో ఓ బొలెరో స్పీడుగా వచ్చి జేసీబీని డి కొట్టింది.
దీంతో మహ్మద్ షేక్ క్షణంలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్న.ఇంకా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అంత ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు.ఆ బొలెరో డ్రైవర్ దేవుడి రూపంలో వచ్చి అతన్ని క్షణంలో కాపాడాడు అంటూ నెటిజన్లు అంటున్నారు.
మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.