భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి పీవీకే -5 గనిలో ప్రమాదం జరిగింది.గనిలో ఆకస్మాతుగా బొగ్గు పెళ్లలు పడటంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
బాధితులను మెరుగైన వైద్యం కోసం చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి పీవీకే -5 గనిలో ప్రమాదం జరిగింది.గనిలో ఆకస్మాతుగా బొగ్గు పెళ్లలు పడటంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
బాధితులను మెరుగైన వైద్యం కోసం చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు