విశాఖలోని దువ్వాడ రైల్వేస్టేషన్‎లో తప్పిన ప్రమాదం

విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వేస్టేషన్ లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది.ట్రైన్ కు ప్లాట్‎ఫామ్ కు మధ్య యువతి చిక్కుకునిపోయింది.

 Accident At Duvwada Railway Station In Visakha-TeluguStop.com

వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది యువతిని కాపాడారు.గుంటూరు నుంచి రాయఘడ్ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ నుంచి దిగుతూ కాలుజారిన విద్యార్థిని ప్రమాదవశాత్తు రైలుకు, ప్లాట్ ఫామ్ కు మధ్య ఇరుక్కుపోయింది.

ట్రైన్ ను నిలిపివేసిన సిబ్బంది ఆమెను రక్షించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube