నెల్లూరు జిల్లాలొ ACB వలలో ఎం ర్ ఓ సీతారామా పురం తాహాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు.పొలం విషయంలో డిజిటల్ సంతకం కోసం 15 వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ నీ ఆశ్రయించిన అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు రత్నం.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాహాసిల్దార్ కాయల సతీష్ కుమార్…
.తాజా వార్తలు