హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బ్రిడ్జి పైనుంచి యువతి దూకడాన్ని అక్కడే ఉన్న కొందరు సందర్శకులు గమనించారు.
బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న పాతికేళ్ల యువతి అని తెలిపారు.అనంతరం లేక్ పోలీసులకు సమాచారం అందించారు.
అప్రమత్తమైన అధికారులు యువతి కోసం స్పీడ్ బోట్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు.యువతి ఎవరన్న విషయం ఇంకా తెలియ రాలేదు.