జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటుచేసుకుంది.ప్రస్తుతుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ … బోరుభద్ర గ్రామం మీదుగా శుక్రవారం రాత్రి వెళ్తుండగా ఆయన కాన్వాయ్ లోని ఒక వాహనం బాలక తేజ అనే యువకుడి కాలు పై నుంచి వెళ్లడంతో.
తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు కాన్వాయ్ ని అడ్డగించి ఆ యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాన్వాయ్ నిలిచిపోవడంతో బందోబస్తులో ఉన్న సీఐ నవీన్ కుమార్, జనసేన నాయకులు ఆసుపత్రికి వెళ్లి తేజా పరిస్థితి చూసి అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.
.
తాజా వార్తలు