ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అధికారులు విచారిస్తున్నారు.
సుమారు ఎనిమిది గంటలుగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీతో పాటు లీగల్ టీమ్ చేరుకుంది.
విచారణ తరువాత ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది.