మన్యం పాలకొండ హెల్త్ కేర్ ఆసుపత్రిలో నర్స్ లు చేసిన చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతి

పార్వతీపురం మన్యం పాలకొండ హెల్త్ కేర్ ఆసుపత్రిలో నర్స్ లు చేసిన చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతి.బూర్జ మండలం కిలంత్ర గ్రామంకు చెందిన చీపురు సూర్యనారాయణ (38).

 A Person Died After The Treatment Given By The Nurses At Manyam Palakonda Health-TeluguStop.com

వైద్యం కోసం పాలకొండ హెల్త్ కేర్ ఆసుపత్రికు రాగా అందుబాటులో లేని వైద్యుడు.వైద్యుడుతో చరవాణి ద్వారా మాటలాడి వైద్యం చేసిన నర్స్ లు.నర్స్ లు చేసిన వైద్యం వికటించి సూర్యనారాయణ మృతి సూర్యనారాయణ మృతికు ఆసుపత్రి సిబ్బందే కారకులు అంటూ ఆసుపత్రిలో మృతదేహం వుంచి ఆందోళన చేస్తున్న బందువులు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube