అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓడలరేవు సముద్ర తీరంలో పడవ బోల్తా పడి వ్యక్తి మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో పడవ బోల్తా పడి గల్లంతైన మత్స్యకారుడు చిన్నా మృతదేహం లభ్యం అయ్యింది.రామేశ్వరం గ్రామం వద్ద సముద్ర ఒడ్డులో మృతదేహం గుర్తించారు.

 A Person Died After A Boat Capsized On The Shore Of The Port In Ambedkar's Konas-TeluguStop.com

మత్స్యకారుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అరుముకున్నాయి.నిన్న ఆరుగురు మత్స్యకారులు చేపల వేటకు పడవలో వెళ్తుండగా.

ఒక్కసారిగా ప్రమాదం జరిగింది.ఇందులో ఐదుగురు సురక్షితంగా వడ్డుకుచారుగా ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube