అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో పడవ బోల్తా పడి గల్లంతైన మత్స్యకారుడు చిన్నా మృతదేహం లభ్యం అయ్యింది.రామేశ్వరం గ్రామం వద్ద సముద్ర ఒడ్డులో మృతదేహం గుర్తించారు.
మత్స్యకారుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అరుముకున్నాయి.నిన్న ఆరుగురు మత్స్యకారులు చేపల వేటకు పడవలో వెళ్తుండగా.
ఒక్కసారిగా ప్రమాదం జరిగింది.ఇందులో ఐదుగురు సురక్షితంగా వడ్డుకుచారుగా ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే.