కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది.శ్రీలంకలో ఈస్టర్ రోజున పేలుడు జరిపిన ఉగ్రవాదులతో మొబిన్ కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
శ్రీలంక తరహాలోనే పేలుళ్లకు కుట్ర పన్నిన మొబిన్.ఈస్టర్ పేలుళ్ల నిందితులను కలిసాడు.
అక్కడ తరహాలోనే బ్లాస్ట్ లు జరపాలనుకున్నారు.దీనిలో భాగంగానే మొబిన్ ఇంటి నుంచి ఐదుగురు యువకులు పేలుడు పదార్థాలతో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
కోయంబత్తూర్ దేవాలయం దగ్గర మొబిన్ కారు పేలుడు సంభవించడంతో మృతి చెందాడు.ఈ క్రమంలో ఐదుగురి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎన్ఐఏ, తమిళనాడు పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు.