ఈజిప్టు రాజధాని కైరో నగరంలోని ఓ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.అబు సిఫైనే చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో 41 మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫతా అల్ సీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.