కాకినాడలోని ఓ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది.ప్యారీ షుగర్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
మరోవైపు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.