వ్యక్తిగత లబ్ది కోసం రూ.25 కోట్ల ప్రజా ధనం వృధా చేస్తున్నారు ..నాదెండ్ల మనోహర్

ఈ నెల 28న ప్రత్తిపాడు లో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుంది రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ- జనసైనికులతో పాటు ప్రజలనూ ఆహ్వానిస్తున్నాం ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ – జనసేన( TDP , Janasena ) నేతలు పాల్గొంటారు 6 లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం రాజకీయ ప్రస్థానంలో ఈ సభ అద్భుతంగా ఉంటుంది.

 25 Crores Of Public Money Is Being Wasted For Personal Gain Nadendla Manohar, C-TeluguStop.com

టీడీపీ(TDP ) నేతలు కూడా ఈ మూడు రోజులూ బహిరంగ సభ విజయవంతానికి పిలుపునివ్వాలి సీఎం జగన్( CM Jagan ) కు రెండు హెలికాప్టర్ ల కేటాయింపు పై నాదెండ్ల మనోహర్ సీరియస్ వ్యక్తిగత లబ్ది కోసం రూ.25 కోట్ల ప్రజా ధనం వృధా చేస్తున్నారు ప్రధానికి తప్ప ఎవరికి రెండు హెలికాఫ్టర్ లు ఉండేలా చట్టం లేదు మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube