ఇవాళ సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ సూర్యాపేట జిల్లాకు వెళ్లనున్నారు.అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన జనగర్జన సభకు హాజరుకానున్నారు.

 Bjp Janagarjan Sabha In Suryapet Today-TeluguStop.com

నేషనల్ పోలీస్ అకాడమీలో కార్యక్రమాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షా సూర్యాపేటకు బయలుదేరనున్నారు.ఈ క్రమంలో మధ్యాహ్నం 3.45 గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు.సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు.

తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్న అమిత్ షా తరువాత ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.కాగా ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది.

అదేవిధంగా జనగర్జన సభకు పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube