తమిళనాడులోని బందలూరులో ఏనుగుల బీభత్సం

తమిళనాడులోని నీలగిరిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి.ఈ మేరకు బందలూరు పట్టణంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి.

 Elephant Disaster In Bandalur, Tamil Nadu-TeluguStop.com

గత నెల రోజులగా ఇక్కడే మకాం వేసిన ఏనుగులు తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే పలు పంటలతో పాటు ఆస్తులు ధ్వంసం కాగా తాజాగా రెండు ఏనుగుల దాడిలో ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.దీంతో అప్రమత్తమైన బందలూరు అటవీ శాఖ అధికారులు నాలుగు కుమ్మీ ఏనుగులతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే రెండు ఏనుగులను సమీపంలో అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube