డేటా చోరీ కేసులో పలు కంపెనీలకు నోటీసులు

డేటా చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.

 Notices To Several Companies In Data Theft Case-TeluguStop.com

వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బయటకి వెళ్లడంపై వివరణ ఇవ్వాలని పోలీసులు సదరు నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్ బుక్ సహా పదకొండు కంపెనీలకు పోలీసులు నోటీసులు అందజేశారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube