కేంద్రంపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఫైర్

కేంద్రంపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు.

 Chairman Telangana Legislative Council Fire On Centre-TeluguStop.com

పార్లమెంటరీ వ్యవస్థకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరికాదని గుత్తా తెలిపారు.విమర్శించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటే ఏ పార్టీ మిగలదని చెప్పారు.

జీఎస్టీ పేరుతో రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోందని ఆరోపించారు.అంతేకాకుండా గవర్నర్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వెల్లడించారు.

ఇప్పటికైనా కేంద్రం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube