టెంట్ లో నలుగురు కూర్చుంటే ఉద్యమమా.. మంత్రి బొత్స

బీజేపీ నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.తమపై బురద జల్లాలనే ఉద్దేశ్యంతో కీలక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

 Is It A Movement If Four Are Sitting In A Tent.. Minister Botsa-TeluguStop.com

టెంట్ వేసుకుని నలుగురు కూర్చుంటే ఉద్యమం అవుతుందా అని మంత్రి బొత్స ప్రశ్నించారు.అది చంద్రబాబు అండ్ కో దోపిడీ కోసం జరుపుతున్న ఉద్యమమని తెలిపారు.

ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతారన్నారు.రేపటి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఉండాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.

వికేంద్రీకరణ అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube