శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజకీయ వేడి రాజుకుంది.పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.
ఈ మేరకు ఇవాళ సత్యమ్మ ఆలయం వద్ద శ్రీధర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.