దేశంలో ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి హరీష్ రావు అన్నారు.ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం తమ ఎంపీలు పోరాడుతున్నారని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం ఇవ్వకపోతే పోరాడి రిజర్వేషన్లను సాధిస్తామని తెలిపారు.శ్రీరామనవమి రోజు గృహా నిర్మాణ పథకాన్ని కేసీఆర్ ప్రకటిస్తారని మంత్రి వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తండాలకు తాగునీటి సౌకర్యం లేదన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తండా వాసులకు తాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.