ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!!

సినీ పరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.

 Ap Cm Ys Jagan Condoles Death Of Famous Singer Vani Jayaram ,  Ap Cm Ys Jagan, S-TeluguStop.com

సినీ నేపథ్య గాయని వాణీ జయరాం(78) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.తెలుగుతోపాటు 14 భాషల్లో 20వేలకు పైన పాటలు పాడిన ఆమె ఇటీవల కేంద్ర ప్రభుత్వం… పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది.

కాగా ఆమె మరణం పట్ల చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Telugu Ap Cm Ys Jagan, Apcm, Vani Jayaram-Telugu Political News

తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం సంతాపం వ్యక్తం చేశారు.“త‌న మ‌ధుర‌మైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవ‌లందించి ఎంతో మంది హృద‌యాల‌ను గెలిచిన ప్ర‌ముఖ గాయ‌నీ, ప‌ద్మ భూష‌ణ్ వాణీ జ‌య‌రాం గారి మృతి సంగీత ప్రపంచానికి తీర‌ని లోటు.ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”.

అనీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube