ముగిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ..

హైదరాబాద్: ముగిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ.4 గంటలపాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అధికారులు. నాకు తెలిసిన అంశాలన్నీ సిబిఐ అధికారులు చెప్పాను.వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని కోరా.సిబిఐ అడిగిన ప్రశ్నలకు అన్ని దానికి సమాధానం చెప్పా.

 Cbi Investigation Of Kadapa Mp Ys Avinash Reddy Concluded, Cbi Investigation ,ka-TeluguStop.com

వాస్తవాలను వక్రీకరించి విచారణను పక్కదో పట్టించేయత్నం.

అవసరమైతే మళ్లీ విచారణ పిలుస్తామన్నారు సిబిఐ అధికారులు.విచారణ పిలిస్తే తప్పకుండా సహకరిస్తా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube