న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేలా సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది.ఇండోర్ హాల్కర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ నీ ఓడించడం జరిగింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది.దీంతో బ్యాటింగ్ కి దిగిన భారత్ 50 ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 385 భారీ స్కోరు సాధించింది.
అనంతరం రెండో బ్యాటింగ్ కీ దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్ లకీ 295 పరుగులకు ఆలౌట్ అయిపోయింది.సెకండ్ బ్యాటింగ్ కీ దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోవడం జరిగింది.అనంతరం రెండో బ్యాటింగ్ కీ దిగిన కివీస్ బ్యాట్స్ మెన్స్… తమ శక్తి మేరకు గట్టిగానే ఆడిన గాని భారీ స్కోర్ కావడంతో లక్ష్యాన్ని చేదించలేకపోయారు.
పరిస్థితి ఇలా ఉండగా న్యూజిలాండ్ తో మూడో వన్డే విజయంతో భారత్ 114 రేటింగ్ పాయింట్స్ సాధించి ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.