యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానుష ఘటన

యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలి వెళ్లింది ఓ కన్నతల్లి.

 Inhuman Incident In Yadadri Bhuvanagiri District-TeluguStop.com

పిల్లల చేతులకు తాళ్లు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి యాదాద్రిలో తల్లి, ఆమె ప్రియుడు వదిలేసి వెళ్లారని తెలుస్తోంది.

చిన్నారులను గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

విచారణ చేపట్టిన పోలీసులు బంధువులకు సమాచారం ఇవ్వగా చిన్నారులను తీసుకు వెళ్లేందుకు నిరాకరించారని సమాచారం.దీంతో ముగ్గురు పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి పోలీసులు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి తల్లి, ఆమె ప్రియుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube