ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు.ఇందులో భాగంగా త్వరలో బస్సు యాత్రను చేపట్టనున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి జనసేన వాహనం అత్యాధునిక హంగులతో సిద్ధమైంది.కాగా ఈ బస్సుకు జనసేనాని వారాహి అనే పేరును ఖరారు చేశారు.
అదేవిధంగా ఎన్నికల యుద్ధానికి సిద్ధమైయ్యామంటూ పవన్ కల్యాణ్ బస్సుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.