విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వేస్టేషన్ లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది.ట్రైన్ కు ప్లాట్ఫామ్ కు మధ్య యువతి చిక్కుకునిపోయింది.
వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది యువతిని కాపాడారు.గుంటూరు నుంచి రాయఘడ్ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ నుంచి దిగుతూ కాలుజారిన విద్యార్థిని ప్రమాదవశాత్తు రైలుకు, ప్లాట్ ఫామ్ కు మధ్య ఇరుక్కుపోయింది.
ట్రైన్ ను నిలిపివేసిన సిబ్బంది ఆమెను రక్షించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.