హైదరాబాద్ లో ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ భేటీ కానుంది.ఇప్పటికే ఈ సమావేశం ఐదు సార్లు వాయిదా పడుతూ వస్తూంది.
ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంసీ నిర్ణయం తీసుకుంది.ఈ భేటీలో పవర్ హౌస్ ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణ అంశాలపై అధికారులు చర్చించనున్నారు.
అఖరు సమావేశం కావడంతో కమిటీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.