తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ భేటీ ఏర్పాటుకానుంది.
రేపటి నుంచి వీఐపీ దర్శన సమయంలో మార్పులపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.అదేవిధంగా తిరుమలలో వసతి సమస్య నివారణపై పాలకమండలి చర్చించనుందని సమాచారం.