తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముచ్చటించడానికి గిరిజన సంఘాలు పిలుపునివ్వడం జరిగాయి.దీంతో తాడేపల్లి సీఎం నివాసం వద్ద పోలీసులు భార్యాభద్రత ఏర్పాటు చేయడం జరిగింది.
సీఎం జగన్ నివాసం జుట్టు అతను బలగాలు మోహరించి.విషయంలోకి వెళ్తే వాల్మీకి, బెంతు, బోయ కులాలను ఎస్టిలో చేర్చవద్దని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కులాలను ఎస్టీలలో చేరిస్తే తమకి ఉన్న రిజర్వేషన్ లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు రెడీ అయ్యాయి.
గిరిజన సంఘాలు సిఎం ఇంటి ముట్టడి పిలుపు నేపధ్యంలో పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.అంతేకాక సీఎం జగన్ నివాసం ఉండే ప్రాంతాలలో వాహనాదారులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
పోలీసులు తనిఖీలు నేపథ్యంలో సీఎం జగన్ చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు విద్యార్థులు.కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.