మావోయిస్టు పార్టీపై తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు

మావోయిస్టు పార్టీపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మావోయిస్ట్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆయన తెలిపారు.

 Key Comments Of Telangana Dgp On Maoist Party-TeluguStop.com

టాప్ లీడర్లు దళాన్ని లీడ్ చేసే పరిస్థితుల్లో లేరని చెప్పారు.మావోయిస్ట్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తోందని డీజీపీ వెల్లడించారు.

పార్టీ బాగుందనే మావోయిస్టులు చెప్పుకుంటున్నారన్నారు.గ్రౌండ్ లెవల్ లో పార్టీలో సఖ్యత లేదని చెప్పారు.

మావోయిస్ట్ అగ్రనేతలంతా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ఆయన ముగ్గురు సెంట్రల్ కమిటీ సభ్యులు అనారోగ్యంతో మరణించారని పేర్కొన్నారు.మరో ఆరుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు లొంగిపోయారని తెలిపారు.

అనంతరం మావోలు లొంగిపోతే ప్రభుత్వ సహకారంతో చికిత్స అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube