కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ ఇండియా సంస్థ విచారణ కేసులో భాగంగా శివకుమార్ కు ఈడీ సమన్లు జారీ చేసింది.ఈ క్రమంలో నేడు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
అయితే, ఈ కేసుల్లో ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియాగాంధీలతో పాటు పలువురు తెలంగాణ, కాంగ్రెస్ నేతలను ఈడీ విచారించింది.