నేడు ఈడీ విచారణకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్న సంగతి తెలిసిందే.

 Karnataka Congress Chief Dk Shivakumar To Ed Inquiry Today-TeluguStop.com

యంగ్ ఇండియా సంస్థ విచారణ కేసులో భాగంగా శివకుమార్ కు ఈడీ సమన్లు జారీ చేసింది.ఈ క్రమంలో నేడు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

అయితే, ఈ కేసుల్లో ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియాగాంధీలతో పాటు పలువురు తెలంగాణ, కాంగ్రెస్ నేతలను ఈడీ విచారించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube