బీఆర్ఎస్ ఈవెంట్ కు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు అయ్యారు.జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ సందర్బంగా ప్రగతిభవన్ కు కీలక నేతలు అందరూ వచ్చినా కేసీఆర్ కుమార్తె కవిత హాజరు కాలేదు.

 Mlc Kavitha Absent From Brs Event-TeluguStop.com

దీంతో ఆమె గైర్హాజరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.అయితే కవిత ఈ కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఆమె సొంత నిర్ణయమా లేక పార్టీ అధిష్టానం ఆదేశాల అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube