సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సమావేశం అయ్యారు.కాసేపటి క్రితం ప్రగతిభవన్ కు కుమారస్వామి చేరుకున్నారు.

 Former Chief Minister Of Karnataka Met With Cm Kcr-TeluguStop.com

ఈ క్రమంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు.దీనిలో మాజీ మంత్రి రేవన్న, జేడీఎస్ సీనియర్లు పాల్గొన్నారు.

కాగా, టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం అనంతరం కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశమై జాతీయ పార్టీ తీర్మానానికి ఆమోదం తెలపనున్నారు.అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ పార్టీ పేరును ప్రకటించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube