ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కీలక నేత నల్లాల ఓదెలు దంపతులు మళ్లీ టిఆర్ఎస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను దంపతులు కలిశారు.
మళ్లీ టిఆర్ఎస్ లోకి చేరేందుకు సుముఖుత వ్యక్తం చేసిన ఓదెలు.ఎంపీ టికెట్ కావాలని అడిగినట్లు సమాచారం.
దీనిలో భాగంగా ఓదేలు దంపతులు గులాబీ కండువా కప్పుకొనున్నారు.నేడు టిఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా ఓదెలు తెలిపారు.
గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ లీడర్ల మధ్య నెలకొన్న అసమ్మతి కారణంగా పార్టీని వీడిన ఓదెలు దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.