బొమ్మతుపాకీతో బోల్తా కొట్టించారు

నల్లగొండ జిల్లా:శాలిగౌరం మండలం రామాంజపురం గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎర్ర జానమ్మ(75) అనే వృద్దురాలిని గుర్తు తెలియని దుండగులు బొమ్మ తుపాకీతో బెదిరించి బోల్తా కొట్టించి,వృద్ధురాలి మెడలోని 3 తులాల బంగారు గొలుసును అపహరించకపోయిన ఘటన మంగళవారం గ్రామంలో కలకలం రేపింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

 Rolled Over With A Toy Truck-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube