రంగారెడ్డి జిల్లాలో విషాదం .. ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు

రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది.సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు వాగులో గల్లంతయ్యారు.

 Tragedy In Rangareddy District .. Two Drowned After Going Swimming-TeluguStop.com

శంషాబాద్ మండలం నానాజీపూర్ లో చోటు చేసుకుంది.పండగ నేపథ్యంలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు వాగులో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.దీనిలో భాగంగా ఒకరి మృతదేహాన్ని బయటకు తీసిన అధికారులు.

మరొకరి కోసం గాలిస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube