రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రెండు రోజులు విరామం

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడు యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రకు రెండు రోజుల విరామం వచ్చింది.

 Two Days Break For Rahul Gandhi's Bharat Jodo Yatra-TeluguStop.com

దసరా ఉత్సవాల సందర్భంగా రాహుల్ జోడో యాత్రకు విరామం ప్రకటించారు.ఈ మేరకు కోడలు రాహుల్ గాంధీ రెండు రోజులు పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.

అనంతరం తిరిగి ఈనెల 6న రాహుల్ జోడో యాత్ర పునః ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube