కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది.పాయకరావుపేటలో నిర్వహించిన ఓ భక్తి కార్యక్రమంలో భవాని మాత భక్తులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.
మొత్తం 15 మంది భక్తులకు ఫుడ్ పాయిజన్ అవ్వగా.వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
గుర్తించిన స్థానికులు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.