ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం.. 25 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కాన్పూర్ జిల్లా ఘటంపూర్ లో యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

 Road Accident In Uttarpradesh..25 People Dead-TeluguStop.com

ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు.మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube