పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.ఈనెల 12న నరసరావుపేటలో నిర్వహించనున్న మినీ మహానాడులో ఆయన పాల్గొననున్నారు.13వ తేదీన చిలకలూరిపేట నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు.అనంతరం 14వ తేదీన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ చేపట్టనున్న రోడ్ షో కు హాజరుకానున్నారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.