అస్సాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.దుబ్రీ వద్ద బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.
గాలింపు చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం.
అస్సాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.దుబ్రీ వద్ద బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.
గాలింపు చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు