బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా.. 20 మంది గల్లంతు

అస్సాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.దుబ్రీ వద్ద బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడింది.

 Boat Capsize In Brahmaputra River.. 20 People Lost-TeluguStop.com

ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.

గాలింపు చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube