పీఎఫ్ఐపై నిషేధానికి మద్దతు ఇవ్వలేనని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధం విధించడంపై ఆయన స్పందించారు.
ఈ క్రమంలో ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తున్నానని, కానీ ఈ రకమైన నిషేధం ప్రమాదకరమని చెప్పారు.తాను ఎల్లప్పుడూ పీఎఫ్ఐ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నానన్నారు.