పుదుచ్చేరి సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చు చెలరేగింది.సీఎం రంగస్వామి వైఖరిపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.
బార్ లైసెన్సుల కేటాయింపులో భారీగా అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తుంది.ఈ క్రమంలోనే ఆపరేషన్ లోటస్ కు బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీకి పోటీగా ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో వారు రాజీనామాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీంతో పుదుచ్చేరి రాజకీయాలు వేడెక్కాయి.