కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ నేటి హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది.ఆయన పర్యటన మూడు రోజులకు వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు.
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన మాణిక్కం ఠాగూర్.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ కు మూడు రోజుల తర్వాత రానున్నట్లు సమాచారం ఇచ్చారు.